బహ్రెయిన్ లో ఘనంగా జరిగిన 'తెలంగాణా ఆవిర్భావ' వేడుకలు
- June 05, 2016బహ్రెయిన్ లోని 'తెలంగాణ సాంస్కృతిక సంఘం' ఆధ్వర్యంలో 'తెలంగాణ ద్వితీయ ఆవిర్భావ వేడుకలు' ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సంస్కృతి చైర్మన్ శ్రీ. పేర్వారం రాములు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సాయి చంద్ మరియు స్వర్ణ అక్క గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రెసిడెంట్ శ్రీ.హరిప్రసాద్, పయ్యావుల శ్రీనివాస్, సామ చిన్న రాజారెడ్డి, దాసరి మురళి, వెంకటస్వామి గవ్వలపల్లి, దాసరి రవి, సురేష్,నగేష్,బాల్ రెడ్డి,పోచన్న నిర్వాహకులుగా వ్యవహరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?