నకిలీ పాస్పోర్టుతో మోసం చేస్తున్న ఇద్దరి అరెస్ట్
- June 05, 2016నకిలీ ధువపత్రాలతో పాస్పోర్టు ఇప్పిస్తూ మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం కరీంనగర్ పోలీసులు చేశారు. నిందితుల నుంచి నకిలీ ధ్రువపత్రాలు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి రూ.35 వేలు చొప్పున వీరు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









