కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- March 28, 2024
కువైట్: కువైట్ సమాచార & సాంస్కృతిక శాఖ మంత్రి హెచ్.ఇ. అబ్దుల్రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కలిసారు. ఈ సందర్భంగా సాంస్కృతిక డొమైన్పై రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై రాయబారి చర్చించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన