కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- March 28, 2024కువైట్: కువైట్ సమాచార & సాంస్కృతిక శాఖ మంత్రి హెచ్.ఇ. అబ్దుల్రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కలిసారు. ఈ సందర్భంగా సాంస్కృతిక డొమైన్పై రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై రాయబారి చర్చించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!