పారిశ్రామిక జోన్లలో $3.7 బిలియన్ పెట్టుబడులు
- March 30, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్లోని ఏడు పారిశ్రామిక జోన్లలో మొత్తం నమోదైన పెట్టుబడులు $3.7 బిలియన్లకు చేరుకున్నాయి. షురా కౌన్సిల్ సభ్యుడు ఖలీద్ అల్ మస్కతి సమర్పించిన నివేదికను ఉద్దేశించి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి హిస్ ఎక్సెలెన్సీ అబ్దుల్లా ఫఖ్రో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం 851 పారిశ్రామిక ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 91% లీజుకు తీసుకున్నవేనని మంత్రి తెలిపారు. మొత్తం ప్రాంతంలో కేవలం 9% మాత్రమే అందుబాటులో ఉందన్నారు. జోన్లు సదరన్ గవర్నరేట్, క్యాపిటల్ గవర్నరేట్ మరియు నార్తర్న్ గవర్నరేట్ అనే మూడు గవర్నరేట్లలో మొత్తం 14.5 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







