ఖతార్లో అరుదైన తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభం
- April 02, 2024
దోహా: పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) సముద్ర తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఇది ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 1 వరకు ఉంటుందని వెల్లడించింది. అరుదైన మరియు అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లు దేశంలోని ఉత్తర తీరాలలో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయని, ముఖ్యంగా ఖతార్లో గూడు కట్టుకున్న హాక్స్బిల్ తాబేళ్లతో సహా సముద్ర తాబేళ్లు వలస జాతులలో ఒకటిగా పరిగణించబడతుందని పేర్కొంది. సముద్ర తాబేళ్లను రక్షించడం, సంరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపింది. ఏటా, సముద్ర తాబేళ్లు ఖతార్ యొక్క ఉత్తర తీరాల వెంబడి ఒక గూడులో 75 నుండి 100 గుడ్లు పెడతాయని, రాష్ట్ర సముద్ర వాతావరణంలో గొప్ప జీవవైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ హాక్స్బిల్ సముద్ర తాబేళ్లను తీవ్రంగా అంతరించిపోతున్నట్లు వర్గీకరించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







