ఒమన్ లో అడుగుపెట్టిన పాలస్తీనియన్లు
- April 04, 2024
మస్కట్: గాయపడిన పలువురు పాలస్తీనియన్లు చికిత్స పొందేందుకు ఒమన్ సుల్తానేట్ చేరుకున్నారు. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల కారణంగా గాయపడిన అనేక మంది పాలస్తీనియన్లు చికిత్స పొందేందుకు బుధవారం ఒమన్ సుల్తానేట్కు చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిస్టర్లీ అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్లోని సంబంధిత అధికారులకు ఒమన్కు తమ రవాణాను సులభం చేసినందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..