ఒమన్ లో అడుగుపెట్టిన పాలస్తీనియన్లు

- April 04, 2024 , by Maagulf
ఒమన్ లో అడుగుపెట్టిన పాలస్తీనియన్లు

మస్కట్: గాయపడిన పలువురు పాలస్తీనియన్లు చికిత్స పొందేందుకు ఒమన్ సుల్తానేట్ చేరుకున్నారు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల కారణంగా గాయపడిన అనేక మంది పాలస్తీనియన్లు చికిత్స పొందేందుకు బుధవారం ఒమన్ సుల్తానేట్‌కు చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిస్టర్లీ అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్‌లోని సంబంధిత అధికారులకు ఒమన్‌కు తమ రవాణాను సులభం చేసినందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com