ఒమన్ లో అడుగుపెట్టిన పాలస్తీనియన్లు
- April 04, 2024
మస్కట్: గాయపడిన పలువురు పాలస్తీనియన్లు చికిత్స పొందేందుకు ఒమన్ సుల్తానేట్ చేరుకున్నారు. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల కారణంగా గాయపడిన అనేక మంది పాలస్తీనియన్లు చికిత్స పొందేందుకు బుధవారం ఒమన్ సుల్తానేట్కు చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిస్టర్లీ అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్లోని సంబంధిత అధికారులకు ఒమన్కు తమ రవాణాను సులభం చేసినందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!