వేగేశ్న ఫౌండేషన్ కి స్కూల్ బస్సు బహుకరణ
- April 10, 2024
హైదరాబాద్: వేగేశ్న ఫౌండేషన్ నిర్వహిస్తున్న మానసిక దివ్యా౦గులు మరియు ఆటిజం ప్రత్యేక పాఠశాలకు బొల్లినేని కృష్ణయ్య , ఫౌండర్ , బి ఎస్ సి పీ ఎల్ (BSCPL)21 సీట్స్ బస్సు ని బహుకరించారు .గత 35 సంవత్సరాలుగా వేగేశ్న ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు .ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వంశీ రామరాజు , చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి , మరియు BSCPL కంపెనీ సెక్రటరీ రాఘవయ్య పాల్గొన్నారు .
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







