వేగేశ్న ఫౌండేషన్ కి స్కూల్ బస్సు బహుకరణ
- April 10, 2024
హైదరాబాద్: వేగేశ్న ఫౌండేషన్ నిర్వహిస్తున్న మానసిక దివ్యా౦గులు మరియు ఆటిజం ప్రత్యేక పాఠశాలకు బొల్లినేని కృష్ణయ్య , ఫౌండర్ , బి ఎస్ సి పీ ఎల్ (BSCPL)21 సీట్స్ బస్సు ని బహుకరించారు .గత 35 సంవత్సరాలుగా వేగేశ్న ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు .ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వంశీ రామరాజు , చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి , మరియు BSCPL కంపెనీ సెక్రటరీ రాఘవయ్య పాల్గొన్నారు .
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









