విద్యార్థుల మృతి పై ఒమన్ కేబినెట్ సంతాపం
- April 16, 2024
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరణించిన విద్యార్థుల కుటుంబాలు, బంధువులకు ఒమన్ మంత్రి మండలి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. భారీ వర్షాల కారణంగా ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లో మరణించిన విద్యార్థుల కుటుంబాలు మరియు బంధువులకు మంత్రి మండలి తన సంతాపాన్ని తెలియజేసింది. మరణించిన వారి కుటుంబాలకు మనో ధైర్యం ప్రసాదించాలని ప్రార్ధించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









