యూఏఈలో అస్థిర వాతావరణం.. స్కూళ్లకు రిమోట్ లెర్నింగ్
- April 16, 2024యూఏఈ: దేశవ్యాప్తంగా నెలకొన్న అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా యూఏఈలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు రిమోట్ లెర్నింగ్ ను అందించాలని ఆదేశించింది. ఎమిరేట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 16 మరియు ఏప్రిల్ 17న అమలు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్ధులు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి భద్రత కల్పించాలను సూచించారు. అంతకుముందు, రస్ అల్ ఖైమాలోని స్థానిక అత్యవసర, సంక్షోభం మరియు విపత్తు బృందం ఎమిరేట్లోని ప్రభుత్వ సంస్థల కోసం ఆన్లైన్ లెర్నింగ్ అందించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..