యూఏఈలో అస్థిర వాతావరణం.. స్కూళ్లకు రిమోట్ లెర్నింగ్
- April 16, 2024
యూఏఈ: దేశవ్యాప్తంగా నెలకొన్న అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా యూఏఈలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు రిమోట్ లెర్నింగ్ ను అందించాలని ఆదేశించింది. ఎమిరేట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 16 మరియు ఏప్రిల్ 17న అమలు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్ధులు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి భద్రత కల్పించాలను సూచించారు. అంతకుముందు, రస్ అల్ ఖైమాలోని స్థానిక అత్యవసర, సంక్షోభం మరియు విపత్తు బృందం ఎమిరేట్లోని ప్రభుత్వ సంస్థల కోసం ఆన్లైన్ లెర్నింగ్ అందించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









