యూఏఈలో అస్థిర వాతావరణం.. స్కూళ్లకు రిమోట్ లెర్నింగ్
- April 16, 2024
యూఏఈ: దేశవ్యాప్తంగా నెలకొన్న అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా యూఏఈలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు రిమోట్ లెర్నింగ్ ను అందించాలని ఆదేశించింది. ఎమిరేట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 16 మరియు ఏప్రిల్ 17న అమలు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్ధులు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి భద్రత కల్పించాలను సూచించారు. అంతకుముందు, రస్ అల్ ఖైమాలోని స్థానిక అత్యవసర, సంక్షోభం మరియు విపత్తు బృందం ఎమిరేట్లోని ప్రభుత్వ సంస్థల కోసం ఆన్లైన్ లెర్నింగ్ అందించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









