ప్రభుత్వ ఉద్యోగుల రిమోట్ వర్కింగ్ పొడిగింపు
- April 17, 2024
యూఏఈ: దేశవ్యాప్తంగా అధ్వాన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రిమోట్ వర్కింగ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించారు. ఫెడరల్ కార్మికులు ఏప్రిల్ 17 బుధవారం రిమోట్గా పని చేస్తారు. కాగా కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగాలకు మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









