ప్రభుత్వ ఉద్యోగుల రిమోట్ వర్కింగ్ పొడిగింపు
- April 17, 2024యూఏఈ: దేశవ్యాప్తంగా అధ్వాన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రిమోట్ వర్కింగ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించారు. ఫెడరల్ కార్మికులు ఏప్రిల్ 17 బుధవారం రిమోట్గా పని చేస్తారు. కాగా కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగాలకు మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..