ప్రభుత్వ ఉద్యోగుల రిమోట్ వర్కింగ్ పొడిగింపు
- April 17, 2024
యూఏఈ: దేశవ్యాప్తంగా అధ్వాన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రిమోట్ వర్కింగ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించారు. ఫెడరల్ కార్మికులు ఏప్రిల్ 17 బుధవారం రిమోట్గా పని చేస్తారు. కాగా కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగాలకు మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- Foreign tourist spending in Korea hits record US$911 million
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!







