యూఏఈలో అలర్ట్ జారీ జారీ
- April 17, 2024
యూఏఈ: దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు క్షీణించడంతో నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ యూఏఈలోని చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాధారణమైన తీవ్రతతో కూడిన ప్రమాదకర వాతావరణ సంఘటనలు అంచనా నేపథ్యంలో నివాసితులు 'అత్యంత అప్రమత్తంగా' ఉండాలని అధికార యంత్రాంగం కోరింది. ఆరెంజ్ అలర్ట్ ప్రాంతాలు నివాసితులు తప్పనిసరిగా లుకౌట్లో ఉండాలని, అయితే ఎల్లో హెచ్చరిక ప్రాంతాలు సాపేక్షంగా తేలికపాటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు.
యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం కూడా ఇంటి నుండి పని చేయాలని ఉత్తర్వుల ద్వారా ఆదేశించారు. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నందున ఈ హెచ్చరిక జారీ చేశారు. దేశంలో అస్థిర వాతావరణ పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కోసం దుబాయ్ రిమోట్ వర్కింగ్ పీరియడ్ను పొడిగించింది. ఉద్యోగులను రిమోట్లో పనిచేయనివ్వాలని ప్రైవేట్ రంగ సంస్థలకు సూచించింది. షార్జాలోని ఫెడరల్ ఉద్యోగులు కూడా బుధవారం ఇంటి నుండి పని చేయాలని ఆదేశించారు. రెండు ఎమిరేట్స్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు బుధవారం ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నాయి.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







