సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- April 17, 2024
కువైట్: సాల్మియా ప్రాంతంలోని ఒకటి కంటే ఎక్కువ కిరాణా షాపులలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు ఈజిప్షియన్లను క్రిమినల్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడ్డ సీసీ ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాల్మియా ప్రాంతంలోని కిరాణా దుకాణాల నుండి దొంగిలించారని అందులో చూపించారు. నిందితులపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, వారిపై కేసులు నమోదు చేశామని, దేశం నుండి బహిష్కరిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







