సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- April 17, 2024
కువైట్: సాల్మియా ప్రాంతంలోని ఒకటి కంటే ఎక్కువ కిరాణా షాపులలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు ఈజిప్షియన్లను క్రిమినల్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడ్డ సీసీ ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాల్మియా ప్రాంతంలోని కిరాణా దుకాణాల నుండి దొంగిలించారని అందులో చూపించారు. నిందితులపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, వారిపై కేసులు నమోదు చేశామని, దేశం నుండి బహిష్కరిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు