సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- April 17, 2024కువైట్: సాల్మియా ప్రాంతంలోని ఒకటి కంటే ఎక్కువ కిరాణా షాపులలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు ఈజిప్షియన్లను క్రిమినల్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడ్డ సీసీ ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాల్మియా ప్రాంతంలోని కిరాణా దుకాణాల నుండి దొంగిలించారని అందులో చూపించారు. నిందితులపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, వారిపై కేసులు నమోదు చేశామని, దేశం నుండి బహిష్కరిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..