దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- April 17, 2024
దుబాయ్: భారీ వర్షపాతం కారణంగా దుబాయ్ మెట్రో సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సేవలు దాదాపుగా నిలిచిపోయాయి.దాదాపు 200 మంది ప్రయాణికులు అనేక స్టేషన్లలో చిక్కుకుపోయారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) దుబాయ్లోని మెట్రో మరియు రోడ్డు వినియోగదారులందరికీ సాఫీగా నావిగేషన్ ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దుబాయ్ మెట్రో ఏప్రిల్ 17న రెడ్ మరియు గ్రీన్ లైన్ల వెంట స్టేషన్లలో షెడ్యూల్ మెయింటెనెన్స్ను ప్రకటించింది. RTA వారి గమ్యస్థానాలకు చేరుకోవడంలో ప్రయాణికులకు సహాయం చేయడానికి గ్రీన్ మరియు రెడ్ లైన్ల వెంట నిర్దిష్ట స్టేషన్లలో ఉచిత షటిల్ బస్సు సేవలను అందిస్తుందిన్నట్లు తెలిపింది. మరోవైపు సెంటర్పాయింట్ వైపు దుబాయ్ మెట్రో కార్యకలాపాలు నిలిపివేయడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు గంటల తరబడి సౌకర్యాలు లేకుండా జెబెల్ అలీ మెట్రో స్టేషన్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







