దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- April 17, 2024
దుబాయ్: భారీ వర్షపాతం కారణంగా దుబాయ్ మెట్రో సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సేవలు దాదాపుగా నిలిచిపోయాయి.దాదాపు 200 మంది ప్రయాణికులు అనేక స్టేషన్లలో చిక్కుకుపోయారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) దుబాయ్లోని మెట్రో మరియు రోడ్డు వినియోగదారులందరికీ సాఫీగా నావిగేషన్ ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దుబాయ్ మెట్రో ఏప్రిల్ 17న రెడ్ మరియు గ్రీన్ లైన్ల వెంట స్టేషన్లలో షెడ్యూల్ మెయింటెనెన్స్ను ప్రకటించింది. RTA వారి గమ్యస్థానాలకు చేరుకోవడంలో ప్రయాణికులకు సహాయం చేయడానికి గ్రీన్ మరియు రెడ్ లైన్ల వెంట నిర్దిష్ట స్టేషన్లలో ఉచిత షటిల్ బస్సు సేవలను అందిస్తుందిన్నట్లు తెలిపింది. మరోవైపు సెంటర్పాయింట్ వైపు దుబాయ్ మెట్రో కార్యకలాపాలు నిలిపివేయడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు గంటల తరబడి సౌకర్యాలు లేకుండా జెబెల్ అలీ మెట్రో స్టేషన్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే









