దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- April 17, 2024
దుబాయ్: భారీ వర్షపాతం కారణంగా దుబాయ్ మెట్రో సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సేవలు దాదాపుగా నిలిచిపోయాయి.దాదాపు 200 మంది ప్రయాణికులు అనేక స్టేషన్లలో చిక్కుకుపోయారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) దుబాయ్లోని మెట్రో మరియు రోడ్డు వినియోగదారులందరికీ సాఫీగా నావిగేషన్ ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దుబాయ్ మెట్రో ఏప్రిల్ 17న రెడ్ మరియు గ్రీన్ లైన్ల వెంట స్టేషన్లలో షెడ్యూల్ మెయింటెనెన్స్ను ప్రకటించింది. RTA వారి గమ్యస్థానాలకు చేరుకోవడంలో ప్రయాణికులకు సహాయం చేయడానికి గ్రీన్ మరియు రెడ్ లైన్ల వెంట నిర్దిష్ట స్టేషన్లలో ఉచిత షటిల్ బస్సు సేవలను అందిస్తుందిన్నట్లు తెలిపింది. మరోవైపు సెంటర్పాయింట్ వైపు దుబాయ్ మెట్రో కార్యకలాపాలు నిలిపివేయడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు గంటల తరబడి సౌకర్యాలు లేకుండా జెబెల్ అలీ మెట్రో స్టేషన్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







