యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- April 20, 2024యూఏఈ: ఏప్రిల్ 16న కురిసిన కుండపోత వర్షాలలో ముగ్గురు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దుబాయ్లో ఒకరు, షార్జాలో ఇద్దరు మరణించినట్లు మనీలాలో ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి) ఫిలిపినో కార్మిక అధికారి ప్రకటించారు. ఫిలిప్పీన్స్ వలస కార్మికుల విభాగం (DMW) అధికారి-ఇన్-ఛార్జ్ (OIC) హన్స్ లియో కాక్డాక్ మాట్లాడుతూ.. వరదల సమయంలో ముగ్గురు ఫిలిపినో కార్మికులు మరణించారని తెలిపారు ఇద్దరు OFW లు వరద సమయంలో వారి వాహనం లోపల ఊపిరాడక మరణించగా.. మరొక OFW వాహన ప్రమాదం కారణంగా మరణించాడని పేర్కొన్నారు. వరదలతో ప్రభావితమైన ఫిలిప్పినోలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని దుబాయ్లోని ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి) తెలిపింది.
తాజా వార్తలు
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ