యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- April 20, 2024
యూఏఈ: ఏప్రిల్ 16న కురిసిన కుండపోత వర్షాలలో ముగ్గురు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దుబాయ్లో ఒకరు, షార్జాలో ఇద్దరు మరణించినట్లు మనీలాలో ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి) ఫిలిపినో కార్మిక అధికారి ప్రకటించారు. ఫిలిప్పీన్స్ వలస కార్మికుల విభాగం (DMW) అధికారి-ఇన్-ఛార్జ్ (OIC) హన్స్ లియో కాక్డాక్ మాట్లాడుతూ.. వరదల సమయంలో ముగ్గురు ఫిలిపినో కార్మికులు మరణించారని తెలిపారు ఇద్దరు OFW లు వరద సమయంలో వారి వాహనం లోపల ఊపిరాడక మరణించగా.. మరొక OFW వాహన ప్రమాదం కారణంగా మరణించాడని పేర్కొన్నారు. వరదలతో ప్రభావితమైన ఫిలిప్పినోలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని దుబాయ్లోని ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి) తెలిపింది.
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా