యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- April 20, 2024
యూఏఈ: ఏప్రిల్ 16న కురిసిన కుండపోత వర్షాలలో ముగ్గురు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దుబాయ్లో ఒకరు, షార్జాలో ఇద్దరు మరణించినట్లు మనీలాలో ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి) ఫిలిపినో కార్మిక అధికారి ప్రకటించారు. ఫిలిప్పీన్స్ వలస కార్మికుల విభాగం (DMW) అధికారి-ఇన్-ఛార్జ్ (OIC) హన్స్ లియో కాక్డాక్ మాట్లాడుతూ.. వరదల సమయంలో ముగ్గురు ఫిలిపినో కార్మికులు మరణించారని తెలిపారు ఇద్దరు OFW లు వరద సమయంలో వారి వాహనం లోపల ఊపిరాడక మరణించగా.. మరొక OFW వాహన ప్రమాదం కారణంగా మరణించాడని పేర్కొన్నారు. వరదలతో ప్రభావితమైన ఫిలిప్పినోలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని దుబాయ్లోని ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి) తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







