దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈవో బహిరంగ లేఖ
- April 21, 2024దుబాయ్: యూఏఈలో కుండపోత వర్షాలతో అతలాకుతలమైన కొద్ది రోజుల తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ప్రయాణికులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూఏఈలో అత్యధికంగా నమోదైన వర్షపాతం మా కార్యకలాపాలకు, మా అతిథులకు మరియు మా సహోద్యోగులకు పెద్ద అంతరాయం కలిగించిందని తెలిపారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB)లో సాధారణ షెడ్యూల్కు చేరుకుందని, ప్రయాణీకులు వీలైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో సహకారం ఎంతో అభినందనీయం అని, జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం