దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈవో బహిరంగ లేఖ
- April 21, 2024
దుబాయ్: యూఏఈలో కుండపోత వర్షాలతో అతలాకుతలమైన కొద్ది రోజుల తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ప్రయాణికులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూఏఈలో అత్యధికంగా నమోదైన వర్షపాతం మా కార్యకలాపాలకు, మా అతిథులకు మరియు మా సహోద్యోగులకు పెద్ద అంతరాయం కలిగించిందని తెలిపారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB)లో సాధారణ షెడ్యూల్కు చేరుకుందని, ప్రయాణీకులు వీలైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో సహకారం ఎంతో అభినందనీయం అని, జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









