దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో బహిరంగ లేఖ

- April 21, 2024 , by Maagulf
దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో బహిరంగ లేఖ

దుబాయ్: యూఏఈలో కుండపోత వర్షాలతో అతలాకుతలమైన కొద్ది రోజుల తర్వాత దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ప్రయాణికులకు బహిరంగ లేఖ విడుదల చేశారు.  యూఏఈలో అత్యధికంగా నమోదైన వర్షపాతం మా కార్యకలాపాలకు, మా అతిథులకు మరియు మా సహోద్యోగులకు పెద్ద అంతరాయం కలిగించిందని తెలిపారు.  దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB)లో  సాధారణ షెడ్యూల్‌కు చేరుకుందని,  ప్రయాణీకులు వీలైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో  సహకారం ఎంతో అభినందనీయం అని, జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com