అబుధాబి డిప్యూటీ రూలర్ తో ఖతార్ ప్రధాని భేటీ
- April 21, 2024
దోహా: ప్రధాన మంత్రి అబుదాబి డిప్యూటీ రూలర్ మరియు యూఏఈ జాతీయ భద్రతా సలహాదారుని కలిశారు. ఖతార్ ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ శనివారం అబుదాబి డిప్యూటీ పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ భద్రతా సలహాదారు షేక్ హెచ్హెచ్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఖతార్ టూర్ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ కీలక భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకార సంబంధాలు, ఉమ్మడి ఆందోళన కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







