అబుధాబి డిప్యూటీ రూలర్ తో ఖతార్ ప్రధాని భేటీ
- April 21, 2024
దోహా: ప్రధాన మంత్రి అబుదాబి డిప్యూటీ రూలర్ మరియు యూఏఈ జాతీయ భద్రతా సలహాదారుని కలిశారు. ఖతార్ ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ శనివారం అబుదాబి డిప్యూటీ పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ భద్రతా సలహాదారు షేక్ హెచ్హెచ్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఖతార్ టూర్ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ కీలక భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకార సంబంధాలు, ఉమ్మడి ఆందోళన కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









