యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- April 27, 2024
యూఏఈ: దేశంలోని ఒమన్ పౌరుల ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. 2018 నుండి 2023 వరకు జరిగిన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు వర్తిస్తుందని వెల్లడించింది. ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సోమవారం యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఎమిరేట్లోని ఒమానీ పౌరులకు జరిమానా రద్దును తక్షణమే అమలు చేస్తున్నట్లు అబుదాబి పోలీసులు ప్రకటించారు. అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ పైలట్ ఫారిస్ ఖలాఫ్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. ఒమన్ పౌరులు చేసే అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- చౌక ట్రావెల్ ఆఫర్ల పేరుతో మోసాలు..అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!









