నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- April 27, 2024
మక్కా: హజ్ 2024 కోసం సోషల్ మీడియాలో అనధికారిక సేవలను ప్రచారం చేస్తున్న మోసపూరిత హజ్ కంపెనీల గురించి హజ్ , ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికులకు హెచ్చరిక జారీ చేసింది. యాత్రికులు చెల్లుబాటు అయ్యే హజ్ వీసా అవసరమని, సౌదీ అధికారులు లేదా గుర్తింపు పొందిన అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పొందవచ్చని గుర్తు చేసారు. 25 కంటే ఎక్కువ స్కామ్ ఆపరేటర్లను అరెస్టు చేయడానికి దారితీసిన హజ్ మరియు ఉమ్రా కోసం ఇరాకీ సుప్రీం అథారిటీతో కలిసి చేసిన ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద హజ్ సర్వీస్ ప్రకటనలను నివేదించాలని, ఖచ్చితమైన సమాచారం కోసం, సందర్శకులు అధికారిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్ మరియు సోషల్ మీడియా ఖాతాలను సంప్రదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు