నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- April 27, 2024
మక్కా: హజ్ 2024 కోసం సోషల్ మీడియాలో అనధికారిక సేవలను ప్రచారం చేస్తున్న మోసపూరిత హజ్ కంపెనీల గురించి హజ్ , ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికులకు హెచ్చరిక జారీ చేసింది. యాత్రికులు చెల్లుబాటు అయ్యే హజ్ వీసా అవసరమని, సౌదీ అధికారులు లేదా గుర్తింపు పొందిన అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పొందవచ్చని గుర్తు చేసారు. 25 కంటే ఎక్కువ స్కామ్ ఆపరేటర్లను అరెస్టు చేయడానికి దారితీసిన హజ్ మరియు ఉమ్రా కోసం ఇరాకీ సుప్రీం అథారిటీతో కలిసి చేసిన ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద హజ్ సర్వీస్ ప్రకటనలను నివేదించాలని, ఖచ్చితమైన సమాచారం కోసం, సందర్శకులు అధికారిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్ మరియు సోషల్ మీడియా ఖాతాలను సంప్రదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







