వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- April 28, 2024మస్కట్: ఏప్రిల్ 28-29 తేదీల్లో రియాద్లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో పాల్గొనేందుకు సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ అల్ సయీద్ వెళ్లారు. వివిధ అంతర్జాతీయ మరియు విద్యాసంస్థలకు చెందిన దేశాధినేతలు, అంతర్జాతీయ వ్యక్తులు ఈ ఫోరమ్ లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్తో పాటు ఆర్థిక మంత్రి సుల్తాన్ సలీమ్ అల్ హబ్సీ, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్సల్మాన్ మొహమ్మద్ అల్ ముర్షిదీతో కూడిన అధికారిక ప్రతినిధి బృందం పాల్గొంటుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!