వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- April 28, 2024
మస్కట్: ఏప్రిల్ 28-29 తేదీల్లో రియాద్లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో పాల్గొనేందుకు సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ అల్ సయీద్ వెళ్లారు. వివిధ అంతర్జాతీయ మరియు విద్యాసంస్థలకు చెందిన దేశాధినేతలు, అంతర్జాతీయ వ్యక్తులు ఈ ఫోరమ్ లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్తో పాటు ఆర్థిక మంత్రి సుల్తాన్ సలీమ్ అల్ హబ్సీ, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్సల్మాన్ మొహమ్మద్ అల్ ముర్షిదీతో కూడిన అధికారిక ప్రతినిధి బృందం పాల్గొంటుంది.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









