వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- April 28, 2024
మస్కట్: ఏప్రిల్ 28-29 తేదీల్లో రియాద్లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో పాల్గొనేందుకు సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ అల్ సయీద్ వెళ్లారు. వివిధ అంతర్జాతీయ మరియు విద్యాసంస్థలకు చెందిన దేశాధినేతలు, అంతర్జాతీయ వ్యక్తులు ఈ ఫోరమ్ లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్తో పాటు ఆర్థిక మంత్రి సుల్తాన్ సలీమ్ అల్ హబ్సీ, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్సల్మాన్ మొహమ్మద్ అల్ ముర్షిదీతో కూడిన అధికారిక ప్రతినిధి బృందం పాల్గొంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







