వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్

- April 28, 2024 , by Maagulf
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్

మస్కట్: ఏప్రిల్ 28-29 తేదీల్లో రియాద్‌లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ అల్ సయీద్ వెళ్లారు.  వివిధ అంతర్జాతీయ మరియు విద్యాసంస్థలకు చెందిన దేశాధినేతలు, అంతర్జాతీయ వ్యక్తులు ఈ ఫోరమ్ లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్‌తో పాటు ఆర్థిక మంత్రి సుల్తాన్ సలీమ్ అల్ హబ్సీ, ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్సల్మాన్ మొహమ్మద్ అల్ ముర్షిదీతో కూడిన అధికారిక ప్రతినిధి బృందం పాల్గొంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com