పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- May 01, 2024దుబాయ్: ప్రయాణీకుల భద్రత కోసం దుబాయ్ మెట్రో స్టేషన్లలో కొత్త రోజువారీ ప్రోటోకాల్లను అమలు చేస్తున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. రద్దీ సమయాల్లో 'క్రూడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్' అమలులో ఉంటాయని RTA తెలిపింది. ఉదయం 7 నుండి 9.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు ఉంటాయి కాబట్టి దుబాయ్ మెట్రో రైడర్లు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు.
ఏప్రిల్ 16న భారీ వర్షం తర్వాత దుబాయ్ మెట్రో ఇంకా పూర్తి కార్యకలాపాలకు తిరిగి రాలేదు. నాలుగు స్టేషన్లు( ఆన్పాసివ్, ఈక్విటీ, అల్ మష్రెక్ మరియు ఎనర్జీ) ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ప్రయాణికులు పీక్ అవర్స్లో మెట్రోను ఉపయోగించవద్దని, ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్ల ప్రకారం వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని RTA సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం