పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- May 01, 2024
దుబాయ్: ప్రయాణీకుల భద్రత కోసం దుబాయ్ మెట్రో స్టేషన్లలో కొత్త రోజువారీ ప్రోటోకాల్లను అమలు చేస్తున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. రద్దీ సమయాల్లో 'క్రూడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్' అమలులో ఉంటాయని RTA తెలిపింది. ఉదయం 7 నుండి 9.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు ఉంటాయి కాబట్టి దుబాయ్ మెట్రో రైడర్లు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు.
ఏప్రిల్ 16న భారీ వర్షం తర్వాత దుబాయ్ మెట్రో ఇంకా పూర్తి కార్యకలాపాలకు తిరిగి రాలేదు. నాలుగు స్టేషన్లు( ఆన్పాసివ్, ఈక్విటీ, అల్ మష్రెక్ మరియు ఎనర్జీ) ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ప్రయాణికులు పీక్ అవర్స్లో మెట్రోను ఉపయోగించవద్దని, ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్ల ప్రకారం వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని RTA సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







