పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- May 01, 2024
దుబాయ్: ప్రయాణీకుల భద్రత కోసం దుబాయ్ మెట్రో స్టేషన్లలో కొత్త రోజువారీ ప్రోటోకాల్లను అమలు చేస్తున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. రద్దీ సమయాల్లో 'క్రూడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్' అమలులో ఉంటాయని RTA తెలిపింది. ఉదయం 7 నుండి 9.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు ఉంటాయి కాబట్టి దుబాయ్ మెట్రో రైడర్లు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు.
ఏప్రిల్ 16న భారీ వర్షం తర్వాత దుబాయ్ మెట్రో ఇంకా పూర్తి కార్యకలాపాలకు తిరిగి రాలేదు. నాలుగు స్టేషన్లు( ఆన్పాసివ్, ఈక్విటీ, అల్ మష్రెక్ మరియు ఎనర్జీ) ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ప్రయాణికులు పీక్ అవర్స్లో మెట్రోను ఉపయోగించవద్దని, ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్ల ప్రకారం వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని RTA సూచించింది.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









