ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- May 01, 2024మస్కట్: లాజిస్టిక్స్ డే 2024 కార్యక్రమాలలో భాగంగా మే 2 నుండి 4 వరకు మూడు రోజుల పాటు మస్కట్ గవర్నరేట్ మరియు సలాలాలోని విలాయత్లోని నగరాల్లోని బస్ సర్వీస్ ద్వారా ఒమానీలు ఉచితంగా ప్రయాణించవచ్చని Mwasalat తెలిపింది. " లాజిస్టిక్స్ డే 2024లో భాగంగా మే 2 నుండి 4 వరకు మస్కట్ గవర్నరేట్, సలాలాలోని విలాయత్లోని నగరాల్లో బస్సు సర్వీస్ ద్వారా ఒమానీలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉచితం.” అని Mwasalat ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం