45కి పెరిగిన రఫాలో మరణించిన వారి సంఖ్య
- May 28, 2024
గాజా: గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..రఫాలోని శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 45 కి పెరిగింది. 200 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి తాల్ అల్-సుల్తాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దాడులు చేసింది. అంతకు ముందు, హమాస్ రాఫా నుండి టెల్ అవీవ్ వైపు ఎనిమిది రాకెట్లను ప్రయోగించింది. వందల వేల మంది ప్రజలు ఇప్పటికీ ఆశ్రయం పొందుతున్న రఫాలో సైనిక దాడిని తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇజ్రాయెల్ను ఆదేశించిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









