45కి పెరిగిన రఫాలో మరణించిన వారి సంఖ్య
- May 28, 2024
గాజా: గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..రఫాలోని శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 45 కి పెరిగింది. 200 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి తాల్ అల్-సుల్తాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దాడులు చేసింది. అంతకు ముందు, హమాస్ రాఫా నుండి టెల్ అవీవ్ వైపు ఎనిమిది రాకెట్లను ప్రయోగించింది. వందల వేల మంది ప్రజలు ఇప్పటికీ ఆశ్రయం పొందుతున్న రఫాలో సైనిక దాడిని తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇజ్రాయెల్ను ఆదేశించిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!