ఒమన్లో మండుతున్న ఎండలు.. హెచ్చరికలు జారీ
- June 01, 2024
మస్కట్: ఒమన్లో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ఉండటానికి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఒమన్ వాతావరణ శాఖ సూచించింది. " అధిక ఉష్ణోగ్రతల కారణంగా దయచేసి డైరెక్ట్ గా ఎండలోకి రావొద్దు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వడదెబ్బ తగిలే అవకాశం అధికంగా ఉంటుంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి." అని సూచించింది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో నేరుగా ఎండలో పనిచేయవద్దని,డీ హైడ్రేషన్ ను నివారించడానికి తగినంత మంచి నీరు తాగాలని, అధిక ఉష్ణోగ్రతలకు గురైతే ఎలా స్పందించాలో కార్మికులు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం మంచిదని తన సూచనల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి







