ఫర్వానియాలో పార్క్ చేసిన వాహనాలు దగ్ధం
- June 01, 2024
కువైట్: ఫర్వానియా ప్రాంతంలోని భవనం పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాల్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారు.ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. కువైట్ లో నమోదు అవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







