446 మంది వ్యక్తులను విచారించిన నజాహా
- June 03, 2024
రియాద్: ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) మే 2024లో అనేక క్రిమినల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ కేసులను ప్రారంభించింది. 3,806 తనిఖీ రౌండ్లు మరియు 446 మంది అనుమానితులను విచారించారు. విచారణలో ఉన్న కొంతమంది వ్యక్తులు అంతర్గత మంత్రిత్వ శాఖ, నేషనల్ గార్డ్ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ లకు చెందిన వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. నజాహా 112 మందిని అదుపులోకి తీసుకోగా, ఇతరులు బెయిల్పై విడుదలయ్యారు. అరెస్టయిన వారిపై లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ మరియు మనీ లాండరింగ్ వంటి అభియోగాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!