446 మంది వ్యక్తులను విచారించిన నజాహా
- June 03, 2024
రియాద్: ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) మే 2024లో అనేక క్రిమినల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ కేసులను ప్రారంభించింది. 3,806 తనిఖీ రౌండ్లు మరియు 446 మంది అనుమానితులను విచారించారు. విచారణలో ఉన్న కొంతమంది వ్యక్తులు అంతర్గత మంత్రిత్వ శాఖ, నేషనల్ గార్డ్ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ లకు చెందిన వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. నజాహా 112 మందిని అదుపులోకి తీసుకోగా, ఇతరులు బెయిల్పై విడుదలయ్యారు. అరెస్టయిన వారిపై లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ మరియు మనీ లాండరింగ్ వంటి అభియోగాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







