కొత్త యువరాజుకు భారత రాయబారి శుభాకాంక్షలు
- June 03, 2024
కువైట్: కువైట్ క్రౌన్ ప్రిన్స్ గా బాధ్యతలు స్వీకరించిన హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాను కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అభినందనలు తెలిపారు. ఇండియా, కువైట్ మధ్య చారిత్రాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు రాయబారి తెలిపారు. "కువైట్ రాష్ట్ర యువరాజుగా బాధ్యతలు స్వీకరించినందుకు షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 4 దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్న హిస్ హైనెస్ ది క్రౌన్ భవిష్యత్తులో దేశాన్ని నడిపించడానికి ప్రిన్స్ తనతో పాటు గొప్ప అనుభవాన్ని తీసుకొస్తారని భావిస్తున్నాను. భారతదేశం మరియు కువైట్ మధ్య చారిత్రాత్మకమైన , బహుముఖ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. ’’ అని రాయబారి తన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









