కొత్త యువరాజుకు భారత రాయబారి శుభాకాంక్షలు
- June 03, 2024
కువైట్: కువైట్ క్రౌన్ ప్రిన్స్ గా బాధ్యతలు స్వీకరించిన హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాను కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అభినందనలు తెలిపారు. ఇండియా, కువైట్ మధ్య చారిత్రాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు రాయబారి తెలిపారు. "కువైట్ రాష్ట్ర యువరాజుగా బాధ్యతలు స్వీకరించినందుకు షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 4 దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్న హిస్ హైనెస్ ది క్రౌన్ భవిష్యత్తులో దేశాన్ని నడిపించడానికి ప్రిన్స్ తనతో పాటు గొప్ప అనుభవాన్ని తీసుకొస్తారని భావిస్తున్నాను. భారతదేశం మరియు కువైట్ మధ్య చారిత్రాత్మకమైన , బహుముఖ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. ’’ అని రాయబారి తన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







