జూన్ 13లోగా క్షమాభిక్ష ప్రక్రియ పూర్తి చేసుకోండి.. ఎంబసీ
- June 07, 2024
కువైట్: కువైట్లో రాబోయే ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ లేని భారతీయ పౌరులందరూ జూన్ 13వ తేదీలోగా క్షమాభిక్ష విధానాలను పూర్తి చేయాలని భారత రాయబార కార్యాలయం కోరింది. చట్టపరమైన పత్రాలు లేని ప్రవాసులకు కువైట్ క్షమాభిక్షను ప్రకటించింది. వారు తమ స్థితిని సరిదిద్దడానికి లేదా జరిమానా చెల్లించకుండా దేశం విడిచి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. ఈ క్షమాభిక్ష జూన్ 17తో ముగుస్తుంది. అయితే, జూన్ 14 నుండి ఈద్ అల్ అదా కోసం మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, రాయబార కార్యాలయాలకు సెలవు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశానికి తిరిగి రావాలనుకునే వారు జూన్ 13 లోపు ఏదైనా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









