యూఎస్ఏ ఎంబసీపై దాడిని ఖండించిన యూఏఈ
- June 07, 2024
యూఏఈ: బీరుట్లోని యుఎస్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్న దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 5న మిషన్ సమీపంలో కాల్పులు జరిగాయి. అనంతరం దీనికి బాధ్యుడిగా భావిస్తున్న ఒక సిరియన్ వ్యక్తిని అరెస్టు చేసారు. అనంతరం లెబనీస్ ఆర్మీ బలగాలు బీరుట్లోని అమెరికా రాయబార కార్యాలయం దగ్గర గట్టి భద్రతను ఏర్పాటు చేసాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం దౌత్య భవనాలను రక్షించే ప్రాముఖ్యతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో గుర్తుచేసింది. భద్రత మరియు స్థిరత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అన్ని రకాల హింస, ఉగ్రవాదానికి తమ దేశం వ్యతిరేకమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









