యూఎస్ఏ ఎంబసీపై దాడిని ఖండించిన యూఏఈ
- June 07, 2024
యూఏఈ: బీరుట్లోని యుఎస్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్న దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 5న మిషన్ సమీపంలో కాల్పులు జరిగాయి. అనంతరం దీనికి బాధ్యుడిగా భావిస్తున్న ఒక సిరియన్ వ్యక్తిని అరెస్టు చేసారు. అనంతరం లెబనీస్ ఆర్మీ బలగాలు బీరుట్లోని అమెరికా రాయబార కార్యాలయం దగ్గర గట్టి భద్రతను ఏర్పాటు చేసాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం దౌత్య భవనాలను రక్షించే ప్రాముఖ్యతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో గుర్తుచేసింది. భద్రత మరియు స్థిరత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అన్ని రకాల హింస, ఉగ్రవాదానికి తమ దేశం వ్యతిరేకమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









