200 మంది బహ్రెయిన్ యాత్రికుల బహిష్కరణ
- June 08, 2024
మనామా: సరైన అనుమతులు లేకుండా హజ్ యాత్ర కోసం మక్కాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన సుమారు 200 మంది బహ్రెయిన్ పౌరులను సౌదీ అధికారులు బహిష్కరించారు. ఈ మేరకు ఆన్లైన్లో ఓ వీడియో సర్క్యులేట్ అవుతున్నది. ఈ వైరల్ వీడియోలో బహ్రెయిన్లను పవిత్ర భూమి నుండి బయటకు తీసుకెళ్లి జెద్దాకు రవాణా చేయడాన్ని చూపించారు. ఈ ఆపరేషన్లో హోటళ్లపై దాడులు, బస్సులు మరియు రైళ్ల ద్వారా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను అడ్డుకున్నట్లు కనిపిస్తున్నది. పట్టుబడిన వారిలో పది మంది లైసెన్స్ పొందిన హజ్ ట్రావెల్ గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారని, మరికొందరు స్వతంత్రంగా అనుమతి నిబంధనలను తప్పించుకోవడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









