200 మంది బహ్రెయిన్ యాత్రికుల బహిష్కరణ
- June 08, 2024
మనామా: సరైన అనుమతులు లేకుండా హజ్ యాత్ర కోసం మక్కాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన సుమారు 200 మంది బహ్రెయిన్ పౌరులను సౌదీ అధికారులు బహిష్కరించారు. ఈ మేరకు ఆన్లైన్లో ఓ వీడియో సర్క్యులేట్ అవుతున్నది. ఈ వైరల్ వీడియోలో బహ్రెయిన్లను పవిత్ర భూమి నుండి బయటకు తీసుకెళ్లి జెద్దాకు రవాణా చేయడాన్ని చూపించారు. ఈ ఆపరేషన్లో హోటళ్లపై దాడులు, బస్సులు మరియు రైళ్ల ద్వారా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను అడ్డుకున్నట్లు కనిపిస్తున్నది. పట్టుబడిన వారిలో పది మంది లైసెన్స్ పొందిన హజ్ ట్రావెల్ గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారని, మరికొందరు స్వతంత్రంగా అనుమతి నిబంధనలను తప్పించుకోవడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..