ఇండియా-ఒమన్ సముద్ర రక్షణ సంబంధాలు బలోపేతం
- June 08, 2024
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ (IN), రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) మధ్య 6వ ఎడిషన్ స్టాఫ్ చర్చలు జూన్ 4 నుండి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సముద్ర ప్రాంతంలో భారత్ - ఒమన్ మధ్య ప్రస్తుతం ఉన్న రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్టు తెలిపింది. RNO నుండి ప్రతినిధి బృందానికి జాసిమ్ మొహమ్మద్ అలీ అల్ బలూషి నాయకత్వం వహించారు. భారతదేశం నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి కమోడోర్ (FC) మన్మీత్ సింగ్ ఖురానా నాయకత్వం వహించారు. రెండు చారిత్రక సముద్ర దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం గురించి నేవీ-టు-నేవీ స్టాఫ్ చర్చలు సాగాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు









