ఇండియా-ఒమన్ సముద్ర రక్షణ సంబంధాలు బలోపేతం
- June 08, 2024
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ (IN), రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) మధ్య 6వ ఎడిషన్ స్టాఫ్ చర్చలు జూన్ 4 నుండి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సముద్ర ప్రాంతంలో భారత్ - ఒమన్ మధ్య ప్రస్తుతం ఉన్న రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్టు తెలిపింది. RNO నుండి ప్రతినిధి బృందానికి జాసిమ్ మొహమ్మద్ అలీ అల్ బలూషి నాయకత్వం వహించారు. భారతదేశం నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి కమోడోర్ (FC) మన్మీత్ సింగ్ ఖురానా నాయకత్వం వహించారు. రెండు చారిత్రక సముద్ర దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం గురించి నేవీ-టు-నేవీ స్టాఫ్ చర్చలు సాగాయని పేర్కొంది.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







