ఒమన్లో 22వ ఇండియన్ స్కూల్ ప్రారంభం
- June 12, 2024
మస్కట్: ఒమన్లోని భారతీయ రాయబారి అమిత్ నారంగ్ డుక్మ్లో ఇండియన్ స్కూల్ను ప్రారంభించారు. ఇది ఒమన్లోని ప్రవాస సమాజానికి 22వ పాఠశాల మరియు కొత్త మైలురాయిని సూచిస్తుంది. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఓమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ కొత్త విద్యాసంబంధమైన ప్రయాణాన్ని వివరించారు. దుక్మ్లోని పాఠశాల భారతీయ కమ్యూనిటీ సంక్షేమానికి ఒక ప్రధాన సహకారాన్ని సూచిస్తుందని, వారు దుక్మ్లోని కుటుంబాలతో అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









