తొలి రైల్వే స్టేషన్ ఖరీదు 49,500 బహ్రెయినీ దినార్స్
- June 11, 2016
బహ్రెయిన్ తొలి రైల్వే స్టేషన్ 49,500 బహ్రెయినీ దినార్ల ఖర్చుతో రూపొందుతుందని అంచనా వేశారు. జిసిసి రైల్వేలో భాగంగా ఈ మేరకు టెండర్లను ఖరారు చేసింది. 2018 నుంచి ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్స్కి అనుకూలంగా ఉంటుంది. కువైట్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వే ప్రాజెక్ట్ 15.4 బిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందనుంది. జిసిసిలోని పలు దేశాల గుండా ఈ రైల్వే పరుగులు తీస్తుంది. అదనంగా 2,117 కిలోమీటర్ల మేర పయనించే ఈ రైల్వే లైన్పై ప్యాసింజర్ రైలు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. సరుకు రవాణా రైళ్ళు 80 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







