మహ్బౌలాలోని బేస్మెంట్ లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
- June 15, 2024
కువైట్: కువైట్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. అయితే అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం మహ్బౌలాలోని భవనం బేస్మెంట్ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా జూన్ 12న మంగాఫ్లోని కార్మిక వసతి గృహంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మరణించారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు, బీహార్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







