మహ్బౌలాలోని బేస్మెంట్ లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
- June 15, 2024
కువైట్: కువైట్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. అయితే అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం మహ్బౌలాలోని భవనం బేస్మెంట్ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా జూన్ 12న మంగాఫ్లోని కార్మిక వసతి గృహంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మరణించారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు, బీహార్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







