విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి
- June 15, 2024
విజయవాడ: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చేతులమీదుగా విజయవాడ నుంచి ముంబై నగరానికి ఎయిర్ ఇండియా సంస్థ తీసుకొచ్చిన నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది.ఎంపీ బాలశౌరి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి,రిబ్బన్ కత్తిరించి నూతన సర్వీసుని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా మొదటి బోర్డింగ్ పాస్ ని ప్రయాణికులకు ఎంపీ బాలశౌరి అందజేశారు.ముంబైకి మన రాజధాని అమరావతి నుంచి విమాన సర్వీస్ తీసుకురావాలని కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చలు జరపగా నేటికి అవి ఫలించాయని తెలిపారు.ముంబై నగరానికి సర్వీస్ రావడం వల్ల విదేశాలకు వెళ్లే వారికి కనెక్టింగ్ ఫ్లైట్ గా ఉపయోగపడుతుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.

తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







