యాత్రికులకు అందుతున్న సేవలపై మక్కా డిప్యూటీ ఎమిర్ సమీక్ష
- June 18, 2024
మినా: హజ్ యాత్రికులకు అందుతున్న సేవల పురోగతి మరియు తష్రీక్ రోజులలో అమలు చేయాల్సిన ప్రణాళికల సంసిద్ధత గురించి మక్కా డిప్యూటీ ఎమిర్ మరియు సెంట్రల్ హజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్కు సమీక్షించారు. సోమవారం మినాలోని ఎమిరేట్స్ కార్యాలయంలో కింగ్డమ్ హజ్ ఆపరేషన్లో పాల్గొంటున్న పలువురు మంత్రులు మరియు భద్రతా దళాల కమాండర్లతో సమావేశం అయ్యారు. సమావేశంలో డిప్యూటీ ఎమిర్కు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ యొక్క పని గురించి కూడా వివరించారు. యాత్రికులలో భద్రతా అవగాహనను పెంపొందించే కార్యక్రమాలు, అలాగే కార్యాచరణ అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







