యాత్రికులకు అందుతున్న సేవలపై మక్కా డిప్యూటీ ఎమిర్ సమీక్ష
- June 18, 2024
మినా: హజ్ యాత్రికులకు అందుతున్న సేవల పురోగతి మరియు తష్రీక్ రోజులలో అమలు చేయాల్సిన ప్రణాళికల సంసిద్ధత గురించి మక్కా డిప్యూటీ ఎమిర్ మరియు సెంట్రల్ హజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్కు సమీక్షించారు. సోమవారం మినాలోని ఎమిరేట్స్ కార్యాలయంలో కింగ్డమ్ హజ్ ఆపరేషన్లో పాల్గొంటున్న పలువురు మంత్రులు మరియు భద్రతా దళాల కమాండర్లతో సమావేశం అయ్యారు. సమావేశంలో డిప్యూటీ ఎమిర్కు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ యొక్క పని గురించి కూడా వివరించారు. యాత్రికులలో భద్రతా అవగాహనను పెంపొందించే కార్యక్రమాలు, అలాగే కార్యాచరణ అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







