నేరేడు పండ్లు ఎక్కువగా తింటున్నారా.?
- June 22, 2024
సీజనల్గా వచ్చే పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. అయితే, కొన్ని రకాల పండ్లను సీజన్లో అయినా సరే మితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
లేదంటే అవి అనేక రకాలా అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయట. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి నేరేడు పండ్లు. ఈ పండ్లు కేవలం సీజన్లో మాత్రమే లభిస్తాయ్. ఆయా సీజన్లలో వీటిని ఖచ్చితంగా ఒక్కసారైనా తినాలని చెబుతారు.
అయితే, అతిగా నేరేడు పండ్లు తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండ్లు అతిగా తీసుకోవడం వల్ల గ్యాస్ర్టిక్ సమస్యలు అధికమవుతాయట. అలాగే, గొంతు సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు.
అంతేకాదు, మొటిమలు రావడం, ఇతరత్రా చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీలు ఎక్కువ కావడం వంటి సమస్యలొస్తాయని తాజా సర్వేలో తేలింది.
మలబద్ధకం సమస్య వున్నవాళ్లు ఈ పండ్లను తినకపోవడమే మంచిదని అంటున్నారు. అతి సర్వత్రా వర్జ్యయేత్ అంటారుగా.! అది నేరేడు పండ్ల విషయంలో ఇంకాస్త ఎక్కువే వున్నట్లుంది. సో, తస్మాత్ జాగ్రత్త.!
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







