జూన్ 24 నుండి ఎన్సిఎస్ఐ సర్వే
- June 24, 2024
మస్కట్: ప్రభుత్వ సేవలపై లబ్ధిదారుల పనితీరుపై 3వ ఎడిషన్ అభిప్రాయ సేకరణను నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జూన్ 24 నుండి నిర్వహించనుంది. సర్వే 30 నవంబర్ వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ సంస్థలు అందించే సేవలతో వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకోవడం, అభ్యర్థించిన సేవలను పూర్తి చేయడం వంటి అంశాలతో సహా ఎలక్ట్రానిక్ సేవల లబ్ధిదారుల అభిప్రాయాన్ని వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవడం ఈ సర్వే లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను మూల్యాంకనం చేయడానికి ప్రాథమిక ప్రమాణాలకు అనుగుణంగా 2023 చివరి త్రైమాసికం, 2024 మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ సంస్థల వినియోగదారుల నమూనాను లక్ష్యంగా చేసుకుని అభిప్రాయ సేకరణ సర్వే ఫోన్లో నిర్వహించబడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు
- స్టార్లింక్కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







