జూన్ 24 నుండి ఎన్సిఎస్ఐ సర్వే
- June 24, 2024
మస్కట్: ప్రభుత్వ సేవలపై లబ్ధిదారుల పనితీరుపై 3వ ఎడిషన్ అభిప్రాయ సేకరణను నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జూన్ 24 నుండి నిర్వహించనుంది. సర్వే 30 నవంబర్ వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ సంస్థలు అందించే సేవలతో వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకోవడం, అభ్యర్థించిన సేవలను పూర్తి చేయడం వంటి అంశాలతో సహా ఎలక్ట్రానిక్ సేవల లబ్ధిదారుల అభిప్రాయాన్ని వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవడం ఈ సర్వే లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను మూల్యాంకనం చేయడానికి ప్రాథమిక ప్రమాణాలకు అనుగుణంగా 2023 చివరి త్రైమాసికం, 2024 మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ సంస్థల వినియోగదారుల నమూనాను లక్ష్యంగా చేసుకుని అభిప్రాయ సేకరణ సర్వే ఫోన్లో నిర్వహించబడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!









