కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- July 04, 2024
దుబాయ్: మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ (MBRGI) నుండి అమూల్యమైన మద్దతుతో సుకియా యూఏఈ ఫుడ్ బ్యాంక్ల సహకారంతో ఫెర్జన్ దుబాయ్ "ఫ్రీజ్ ఫ్రిజ్" పేరుతో అద్భుతమైన మానవతా సమాజ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్మికులకు వేసవి తాపాన్ని అధిగమించడానికి చల్లని నీరు, జ్యూస్లు మరియు ఐస్క్రీం పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 23 వరకు కొనసాగే ఈ ప్రచారం వేసవి కాలంలో దుబాయ్లోని క్లీనర్లు, నిర్మాణ కార్మికులు, డెలివరీ డ్రైవర్లు, వీధి మరియు రహదారి నిర్వహణ కార్మికులతో సహా ఒక మిలియన్ మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుందని MBRGI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్కరీమ్ సుల్తాన్ అల్ ఒలామా తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









