కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- July 04, 2024
దుబాయ్: మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ (MBRGI) నుండి అమూల్యమైన మద్దతుతో సుకియా యూఏఈ ఫుడ్ బ్యాంక్ల సహకారంతో ఫెర్జన్ దుబాయ్ "ఫ్రీజ్ ఫ్రిజ్" పేరుతో అద్భుతమైన మానవతా సమాజ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్మికులకు వేసవి తాపాన్ని అధిగమించడానికి చల్లని నీరు, జ్యూస్లు మరియు ఐస్క్రీం పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 23 వరకు కొనసాగే ఈ ప్రచారం వేసవి కాలంలో దుబాయ్లోని క్లీనర్లు, నిర్మాణ కార్మికులు, డెలివరీ డ్రైవర్లు, వీధి మరియు రహదారి నిర్వహణ కార్మికులతో సహా ఒక మిలియన్ మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుందని MBRGI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్కరీమ్ సుల్తాన్ అల్ ఒలామా తెలిపారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు







