ఒమన్లో ఇ-చెల్లింపును అందించడంలో విఫలమైన దుకాణాలకు నోటీసులు
- July 11, 2024
మస్కట్: తమ కస్టమర్లకు ఈ-పేమెంట్ సేవలను అందించనందున 18 షాపులపై ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, పరిశ్రమల పెట్టుబడి ప్రమోషన్ (MoCIIP) బృందాలు వాణిజ్య దుకాణాలు, పారిశ్రామిక వర్క్షాప్లు మరియు దుకాణాలలో E-చెల్లింపు సేవల లభ్యతను నిర్ధారించడానికి తనిఖీ ప్రచారాలను నిర్వహించాయి. దీని ఫలితంగా వినియోగదారులకు E-చెల్లింపు సేవలను అందించడంలో విఫలమైనందుకు 18 దుకాణం దారులకు నోటీసులు అందజేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







