ఐదేళ్లలో మిలియనీర్లకు అడ్డాగా యూఏఈ..!
- July 11, 2024
యూఏఈ: ఐదేళ్లలో ప్రతి సంవత్సరం దాదాపు 6,000 మంది మిలియనీర్లు యూఏఈ చేరుకుంటున్నారు. స్విస్ బ్యాంక్ UBS విడుదల చేసిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం.. $1 మిలియన్ కంటే ఎక్కువ ఆస్తులున్న మిలియనీర్ల సంఖ్య దాదాపు 29,866 లేదా 15 శాతం పెరిగి 2023లో 202,201 నుండి 2028లో 232,067కి చేరుకుంటుంది.ఇటీవల యూఏఈలోకి 6,700 మంది మిలియనీర్లు తరలివచ్చారు.
జర్మనీ, హంగరీ, ఖతార్, సింగపూర్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, చైనా, గ్రీస్, నెదర్లాండ్స్ మరియు యుకే కంటే యూఏఈకి మిలియనీర్ల వలసలు అధికంగా ఉన్నాయి. తైవాన్, టర్కీ, కజకిస్తాన్, ఇండోనేషియా, జపాన్ 2023 మరియు 2028 మధ్య మిలియనీర్ల అధిక శాతం వృద్ధితో ముందుంటాయని అంచనా వేస్తున్నారు.సౌదీ అరేబియాలో మిలియనీర్ల సంఖ్య కూడా 5 సంవత్సరాలలో 15 శాతం పెరుగుతుందని స్విస్ బ్యాంక్ అంచనా వేసింది. ఇది 2023లో 351,855తో పోలిస్తే 2028లో 403,8784కి చేరుకుంతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







