Dh824,604.17 బంగారం చోరీ.. ముగ్గురికి జైలుశిక్ష, బహిష్కరణ వేటు
- July 15, 2024
దుబాయ్: దుబాయ్ జ్యువెలరీ కంపెనీ నుండి Dh824,604.17 విలువైన బంగారం దొంగిలించినందుకు ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష మరియు బహిష్కరణ శిక్ష విధించారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2023 సెప్టెంబర్ 28న దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలో చేసిన నేరాలకు సంబంధించి నిందితులు, ఇద్దరు ఈజిప్షియన్లు మరియు ఒక భారతీయుడిపై అభియోగాలు మోపారు. ఫేక్ గోల్డ్ మేకింగ్ వర్క్షాప్ను స్థాపించి కంపెనీ పేరుతో కార్మికులను నియమించుకోవడం ద్వారా కంపెనీలో బంగారాన్ని దోపిడీ చేశారు. కేసు విచారించిన కోర్టు మొదటి, రెండో నిందితులను దోషులుగా నిర్ధారించి మూడు నెలల జైలు శిక్ష విధించారు. వారికి సంయుక్తంగా Dh824,604.17 జరిమానా విధించారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. మూడవ నిండుతునికి ఒక నెల జైలు శిక్ష మరియు Dh236,823 జరిమానా విధించారు.
తాజా వార్తలు
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!









