Dh824,604.17 బంగారం చోరీ.. ముగ్గురికి జైలుశిక్ష, బహిష్కరణ వేటు
- July 15, 2024
దుబాయ్: దుబాయ్ జ్యువెలరీ కంపెనీ నుండి Dh824,604.17 విలువైన బంగారం దొంగిలించినందుకు ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష మరియు బహిష్కరణ శిక్ష విధించారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2023 సెప్టెంబర్ 28న దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలో చేసిన నేరాలకు సంబంధించి నిందితులు, ఇద్దరు ఈజిప్షియన్లు మరియు ఒక భారతీయుడిపై అభియోగాలు మోపారు. ఫేక్ గోల్డ్ మేకింగ్ వర్క్షాప్ను స్థాపించి కంపెనీ పేరుతో కార్మికులను నియమించుకోవడం ద్వారా కంపెనీలో బంగారాన్ని దోపిడీ చేశారు. కేసు విచారించిన కోర్టు మొదటి, రెండో నిందితులను దోషులుగా నిర్ధారించి మూడు నెలల జైలు శిక్ష విధించారు. వారికి సంయుక్తంగా Dh824,604.17 జరిమానా విధించారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. మూడవ నిండుతునికి ఒక నెల జైలు శిక్ష మరియు Dh236,823 జరిమానా విధించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









