Dh824,604.17 బంగారం చోరీ.. ముగ్గురికి జైలుశిక్ష, బహిష్కరణ వేటు
- July 15, 2024
దుబాయ్: దుబాయ్ జ్యువెలరీ కంపెనీ నుండి Dh824,604.17 విలువైన బంగారం దొంగిలించినందుకు ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష మరియు బహిష్కరణ శిక్ష విధించారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2023 సెప్టెంబర్ 28న దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలో చేసిన నేరాలకు సంబంధించి నిందితులు, ఇద్దరు ఈజిప్షియన్లు మరియు ఒక భారతీయుడిపై అభియోగాలు మోపారు. ఫేక్ గోల్డ్ మేకింగ్ వర్క్షాప్ను స్థాపించి కంపెనీ పేరుతో కార్మికులను నియమించుకోవడం ద్వారా కంపెనీలో బంగారాన్ని దోపిడీ చేశారు. కేసు విచారించిన కోర్టు మొదటి, రెండో నిందితులను దోషులుగా నిర్ధారించి మూడు నెలల జైలు శిక్ష విధించారు. వారికి సంయుక్తంగా Dh824,604.17 జరిమానా విధించారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. మూడవ నిండుతునికి ఒక నెల జైలు శిక్ష మరియు Dh236,823 జరిమానా విధించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







