ఆఫ్ఘాన్ లో వైమానికి దాడులు: 25 మంది మృతి
- June 14, 2016
ఆఫ్ఘనిస్థాన్లోని ఫరా ప్రావిన్స్లో అఫ్గాన్ బలగాలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 25 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఫరాలోని బాలాబొలోక్ జిల్లాలో జరిగిన ఈ వైమానిక దాడుల్లో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల్లో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దేశంలో కొత్త ప్రాంతాలకు విస్తరించి తమ బలాన్ని పెంచుకోవాలని, అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తున్న తాలిబన్లపై భద్రతా బలగాలు ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









