ఆఫ్ఘాన్ లో వైమానికి దాడులు: 25 మంది మృతి

- June 14, 2016 , by Maagulf
ఆఫ్ఘాన్ లో వైమానికి దాడులు: 25 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫరా ప్రావిన్స్‌లో అఫ్గాన్‌ బలగాలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 25 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఫరాలోని బాలాబొలోక్‌ జిల్లాలో జరిగిన ఈ వైమానిక దాడుల్లో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల్లో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దేశంలో కొత్త ప్రాంతాలకు విస్తరించి తమ బలాన్ని పెంచుకోవాలని, అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తున్న తాలిబన్లపై భద్రతా బలగాలు ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com