ఆఫ్ఘాన్ లో వైమానికి దాడులు: 25 మంది మృతి
- June 14, 2016
ఆఫ్ఘనిస్థాన్లోని ఫరా ప్రావిన్స్లో అఫ్గాన్ బలగాలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 25 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఫరాలోని బాలాబొలోక్ జిల్లాలో జరిగిన ఈ వైమానిక దాడుల్లో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల్లో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దేశంలో కొత్త ప్రాంతాలకు విస్తరించి తమ బలాన్ని పెంచుకోవాలని, అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తున్న తాలిబన్లపై భద్రతా బలగాలు ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







