స్పైస్జెట్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
- June 14, 2016
స్పైస్జెట్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. కోల్కతా నుంచి బగ్దోగ్రా (సిలిగురి) వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సాహై మీడియాకు తెలియజేశారు. ఆ సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై అధికారులు ఎటువంటి సమాచారాన్ని అందించలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







