అడ్వెంచర్ క్యాంపులకు లైసెన్సులు తప్పనిసరి..!
- July 16, 2024
మస్కట్: అడ్వెంచర్ టూరిజం ట్రిప్లను నిర్వహించాలనుకునే సంస్థలు, కంపెనీలు మరియు వ్యక్తులు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన లైసెన్స్ను పొందాలని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.ఆదేశాలు పాటించని పక్షంలో మంత్రిత్వ శాఖ పెనాల్టీని విధిస్తుంది.ఇది పది రోజుల కంటే తక్కువ కాలం జైలు శిక్ష, OMR 6,000 వరకు జరిమానా విధిస్తారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.ఎలక్ట్రానిక్ సేవల పోర్టల్ (http://www.mht.gov.om) ద్వారా ఈ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







