అడ్వెంచర్ క్యాంపులకు లైసెన్సులు తప్పనిసరి..!
- July 16, 2024
మస్కట్: అడ్వెంచర్ టూరిజం ట్రిప్లను నిర్వహించాలనుకునే సంస్థలు, కంపెనీలు మరియు వ్యక్తులు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన లైసెన్స్ను పొందాలని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.ఆదేశాలు పాటించని పక్షంలో మంత్రిత్వ శాఖ పెనాల్టీని విధిస్తుంది.ఇది పది రోజుల కంటే తక్కువ కాలం జైలు శిక్ష, OMR 6,000 వరకు జరిమానా విధిస్తారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.ఎలక్ట్రానిక్ సేవల పోర్టల్ (http://www.mht.gov.om) ద్వారా ఈ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









