అడ్వెంచర్ క్యాంపులకు లైసెన్సులు తప్పనిసరి..!
- July 16, 2024
మస్కట్: అడ్వెంచర్ టూరిజం ట్రిప్లను నిర్వహించాలనుకునే సంస్థలు, కంపెనీలు మరియు వ్యక్తులు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన లైసెన్స్ను పొందాలని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.ఆదేశాలు పాటించని పక్షంలో మంత్రిత్వ శాఖ పెనాల్టీని విధిస్తుంది.ఇది పది రోజుల కంటే తక్కువ కాలం జైలు శిక్ష, OMR 6,000 వరకు జరిమానా విధిస్తారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.ఎలక్ట్రానిక్ సేవల పోర్టల్ (http://www.mht.gov.om) ద్వారా ఈ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







