అల్ గురైర్ సెంటర్లో గాయపడ్డ భారతీయ ప్రవాసి..!
- July 17, 2024
యూఏఈ: దుబాయ్లోని దెయిరా ప్రాంతంలోని అల్ గురైర్ సెంటర్లో గురువారం జరిగిన ఘటనలో ఓ భారతీయ నివాసి గాయపడ్డారు. ఘటన ఎలా జరిగిందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ వ్యక్తికి కొన్ని గాయాలైనట్లు తెలుస్తోంది.జులై 11న అల్ ఘురైర్ సెంటర్లో ఒక సంఘటన జరిగిందని సమాచారం.అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తోంది. కాగా, ఈ సంఘటన గురించి తమకు తెలియదని భారత కాన్సులేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..







