అల్ గురైర్ సెంటర్లో గాయపడ్డ భారతీయ ప్రవాసి..!
- July 17, 2024
యూఏఈ: దుబాయ్లోని దెయిరా ప్రాంతంలోని అల్ గురైర్ సెంటర్లో గురువారం జరిగిన ఘటనలో ఓ భారతీయ నివాసి గాయపడ్డారు. ఘటన ఎలా జరిగిందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ వ్యక్తికి కొన్ని గాయాలైనట్లు తెలుస్తోంది.జులై 11న అల్ ఘురైర్ సెంటర్లో ఒక సంఘటన జరిగిందని సమాచారం.అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తోంది. కాగా, ఈ సంఘటన గురించి తమకు తెలియదని భారత కాన్సులేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









