అల్ గురైర్ సెంటర్లో గాయపడ్డ భారతీయ ప్రవాసి..!
- July 17, 2024
యూఏఈ: దుబాయ్లోని దెయిరా ప్రాంతంలోని అల్ గురైర్ సెంటర్లో గురువారం జరిగిన ఘటనలో ఓ భారతీయ నివాసి గాయపడ్డారు. ఘటన ఎలా జరిగిందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ వ్యక్తికి కొన్ని గాయాలైనట్లు తెలుస్తోంది.జులై 11న అల్ ఘురైర్ సెంటర్లో ఒక సంఘటన జరిగిందని సమాచారం.అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తోంది. కాగా, ఈ సంఘటన గురించి తమకు తెలియదని భారత కాన్సులేట్ తెలిపింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







