ఒమన్ కాల్పులకు బాధ్యత వహిస్తూ ‘దాష్’ ప్రకటన..!
- July 17, 2024
మస్కట్: ఒమన్లోని మసీదుపై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు దాడికి పాల్పడిన వారితో సహా కనీసం తొమ్మిది మంది మరణించిన ఘటనకు బాధ్యత వహిస్తూ దాష్(daesh) ఒక ప్రకటన విడుదల చేసింది. తుపాకీ దాడిలో మరణించిన వారిలో నలుగురు పాకిస్థానీయులు, ఒక భారతీయుడు మరియు ఒక పోలీసు అధికారి ఉన్నట్లు పాకిస్థానీ, భారత్ మరియు ఒమన్ అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందితో సహా వివిధ దేశాలకు చెందిన 28 మంది గాయపడ్డారని ఒమన్ రాయల్ పోలీసులు తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్లోని వాడి అల్ కబీర్ పరిసరాల్లోని ఇమామ్ అలీ మసీదులో సోమవారం సాయంత్రం దాడి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









