10 రోజుల్లో 33 హీట్ సంబంధిత కేసులు నమోదు
- July 17, 2024
కువైట్: హీట్ పీక్ పీరియడ్స్లో (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు) ఎక్కువ సమయం ఎండలో ఉండవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ముఖ్యంగా హీట్ పీక్ పీరియడ్స్లో నేరుగా ఎండలో ఉండటం కారణంగా ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని.. వడదెబ్బ, హీట్ స్ట్రోక్, కండరాల సమస్యలు, నీరసం, కండరాల బలహీనత లాంటి సమస్యలు వస్తాయన్నారు. అవసరమైతే తప్ప ఆ పీక్ పీరియడ్లో బయటకు వెళ్లకుండా ఉండాలని అల్-సనద్ ప్రతి ఒక్కరికి సూచించారు. జూలై మొదటి 10 రోజులలో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో అధిక వేడి-సంబంధిత కేసులతో సంబంధం ఉన్న సుమారు 33 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







