10 రోజుల్లో 33 హీట్ సంబంధిత కేసులు నమోదు
- July 17, 2024
కువైట్: హీట్ పీక్ పీరియడ్స్లో (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు) ఎక్కువ సమయం ఎండలో ఉండవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ముఖ్యంగా హీట్ పీక్ పీరియడ్స్లో నేరుగా ఎండలో ఉండటం కారణంగా ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని.. వడదెబ్బ, హీట్ స్ట్రోక్, కండరాల సమస్యలు, నీరసం, కండరాల బలహీనత లాంటి సమస్యలు వస్తాయన్నారు. అవసరమైతే తప్ప ఆ పీక్ పీరియడ్లో బయటకు వెళ్లకుండా ఉండాలని అల్-సనద్ ప్రతి ఒక్కరికి సూచించారు. జూలై మొదటి 10 రోజులలో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో అధిక వేడి-సంబంధిత కేసులతో సంబంధం ఉన్న సుమారు 33 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







