ట్రూజెట్ సంస్థ కొత్త విమాన సర్వీసులు ..
- June 14, 2016
ట్రూజెట్ విమాన సంస్థ కృష్ణాజిల్లా గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం నుంచి కడప మీదుగా చెన్నైకు కొత్త విమాన సర్వీసును మంగళవారం ప్రారంభించింది. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసు నడుపుతారు. ఈ సర్వీసుల్లో ప్రయాణించే వారికి రూ. 999లకే టికెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ స్టేషన్ ప్రతినిధి కిశోర్ తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









